వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ప్రధాని విపి సింగ్ కన్నుమూత

By Staff
|
Google Oneindia TeluguNews

Vishwanath Prathap Singh
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (విపి సింగ్) గురువారం మధ్యాహ్నం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు 77 ఏళ్లు. సుదీర్ఘ కాలంగా ఆయన బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. రాజా మండాగా పేరు పొందిన విపి సింగ్ కు మూత్ర పిండాలు కూడా చెడిపోయాయి. 1991 నుంచి ఆయన బ్లడ్ క్యాన్సర్ తో బాధ పడుతున్నారు.

విపి సింగ్ కాంగ్రెసేతర ప్రధాన మంత్రి. రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని గద్దె దించిన కాంగ్రెసేతర పార్టీల కూటమికి ఆయన నాయకత్వం వహించారు. 1989లో ఆయన ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఒబిసిలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మండల్ కమీషన్ నివేదిక సిఫార్సులను అమలు చేయడానికి ఆయన ప్రయత్నించారు. బడుగు వర్గాల నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X