పొత్తులకు మేం సిద్ధమే: చిరు

ముంబయి పేలుళ్ల ఘటనలు దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 'మనం ఎక్కడున్నామని, జనసామాన్యం ఎలా బతకాలని ఆయన అడిగారు. అందరిలో అభద్రతా భావం అలుముకుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాద చర్యలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. హైదరాబాద్, కర్ణాటక, ఢిల్లీ, గౌహతి, గుజరాత్ తదితర ప్రాంతాల్లో గతంలో దాడులు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది నిఘా వైఫల్యమేనని, ఉగ్రవాదుల్ని అరికట్టేస్థాయిలో మన నిఘా వ్యవస్థ లేకపోవటమే సమస్యగా మారిందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
