వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10కె రన్: టీ షర్టులో వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : నగరంలో జరిగిన 10కె రన్‌ కార్యక్రమంలో వేలాదిమంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పరుగును ప్రారంభించారు. శాసనసభాపతి సురేష్‌రెడ్డితో పాటు పలువురు నటులు, విద్యార్థులు తదితరులు ఈ పరుగులో పాల్గొన్నారు. పరుగును ప్రారంభించడానికి ముందు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖ రెడ్డి ముంబయి దాడుల మృతులకు సంతాపం ప్రకటించారు.

ముఖ్యమంత్రి తన సంప్రదాయ వస్త్రధారణకు భిన్నంగా టీ షర్ట్ ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం పలువురిని ఆకర్షించింది. ప్రైజ్ మనీ కోసం కాకుండా జాతి శ్రేయస్సు కోసం ఈ పరుగులో పాల్గొనడం సంతృప్తికరంగా ఉందని పలువురు అన్నారు. ఈ పరుగు హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డు నుంచి ప్రారంభమైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X