వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గిరిజనులను చంపిన నక్సల్స్

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖ జిల్లాలో మావోయిస్టులు ఇద్దరు గిరిజనులను కాల్చి చంపారు. చింతపల్లి ఏజెన్సీలోని మేడూరులో ఈ సంఘటన జరిగింది. వీరు పోలీస్‌ ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని, గతంలో పలుమార్లు హెచ్చరించినా వినకపోవటంతో కాల్చి చంపామని నక్సల్స్ ఓ లేఖలో తెలిపారు. రెండు మోటారుసైకిళ్లను కూడా నక్సల్స్‌ దగ్ధం చేశారు. ఇటీవలి కాలంలో ఇన్ ఫార్మర్ల పేరుతో గిరిజనులను నక్సల్స్ కాల్చి చంపడం ఇది రెండోసారి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X