వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మధ్యప్రదేశ్ లో బిజెపి ముందంజ
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బిజెపి ముందంజలో కొనసాగుతోంది. మొత్తం 230 స్థానాలుండగా ఇప్పటి వరకు 100 స్థానాల్లోని ఆధిక్యతలు బయటపడ్డాయి. వీటిలో బిజెపి 54 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుండగా కాంగ్రెస్ 31 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. బిఎస్పీ 9 స్థానాల్లో, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు.
Comments
Story first published: Monday, December 8, 2008, 9:46 [IST]