వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్ లో బిజెపి ముందంజ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బిజెపి ముందంజలో కొనసాగుతోంది. మొత్తం 230 స్థానాలుండగా ఇప్పటి వరకు 100 స్థానాల్లోని ఆధిక్యతలు బయటపడ్డాయి. వీటిలో బిజెపి 54 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుండగా కాంగ్రెస్ 31 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. బిఎస్పీ 9 స్థానాల్లో, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X