వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజస్థాన్ లో కాంగ్రెస్ ముందంజ
న్యూఢిల్లీ: రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వసుంధరరాజే సింధియాకు ఎదురు దెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. 200 స్థానాలున్న రాజస్థాన్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 127 స్థానాల ఆధిక్యతలు బయటపడ్డాయి. వీటిలో కాంగ్రెస్ 71 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. బిజెపి 41 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. బిఎస్పీ 3 స్థానాల్లో, ఇతరులు 7 స్థానాల్లో అధిక్యతలో ఉన్నారు.
Comments
Story first published: Monday, December 8, 2008, 9:51 [IST]