భూవివాదంలో అల్లు అరవింద్పై కేసు

తమ భూమిని ఆక్రమిస్తున్నారన్న ఆమె ఫిర్యాదుపై ఆ రోజే పోలీసులు కేసు నమోదు చేశారు. అదేరోజు అల్లు అరవింద్, వారి కుటుంబ సభ్యులు తమను బెదిరిస్తున్నట్లు రాహుల్దేవ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాని కేసు నమోదు కాలేదు. మరుసటిరోజు రాహుల్ సైబరాబాద్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు నమేదు చేసారు.












Click it and Unblock the Notifications