ధోనీకి బెదిరింపు లేఖ, భద్రత పెంపు

దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడినని చెప్పుకుంటూ ఒక వ్యక్తి ఈ లేఖను తెచ్చి, ధోనీ కుటుంబ సభ్యులకు అందజేసినట్టు సమాచారం. అయితే ఆ లేఖ ఎంతో దూరం నుంచి రాలేదని ధోనీ నివాస ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న కాలనీ నుంచి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. "స్ధానిక నేరస్ధులే" ఆ లేఖను పంపించి ఉండవచ్చని పోలీసులు అంటున్నారు.
అండర్ వరల్డ్ మాఫియా హస్తం గురించి ఎటువంటి ఆధారాలు లేవని జార్ఖండ్ పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ ఎ ఎన్ ప్రధాన్ చెప్పారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, ఈ సమస్య త్వరలో పరిష్కారమవుతుందని ఆయన తెలిపారు. ధోనీకి ఇప్పటికే జెడ్ క్యాటగిరీతో సమానమైన సెక్యూరిటీ ఉందని, ఈ బెదిరింపు లేఖ పర్యవసానంగా ఇంకా అదనపు పోలీసు బలగాలను ఇచ్చామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
More From
-
హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్! -
ట్రంప్కు తలనొప్పి.. పుతిన్కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు












Click it and Unblock the Notifications