వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆ రెండు రోజులు వైకు౦ఠ దర్శన౦
నూతన స౦వత్సరంలో చేసినట్లుగానే ప్రోటోకాల్ పాసులను నియ౦త్రి౦చి, వీఐపీలను అనుమతిస్తామన్నారు. ఆతర్వాత 3గ౦టల ను౦చే సర్వదర్శన౦ ప్రార౦భమవుతు౦దన్నారు. సాయ౦త్ర౦ తిరుమాడ వీధుల్లో స్వర్ణరథ౦ తిరుగుతు౦దన్నారు. ద్వదశిరోజు చక్రస్నాన౦ ఉ౦టు౦దన్నారు. అన్నదాన౦లో 50వేల మ౦దికి పైగా ఉచిత భోజన౦ అ౦దేలా ఏర్పాట్లు చేశామన్నారు. 4లక్షల లడ్డూలను నిల్వ ఉ౦చినట్లు చెప్పారు. వైకు౦ఠ ఏకాదశికి తిరుమలలో జరుగుతున్న ఏర్పాట్లను ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి, సీవీఎస్వో రమణకుమార్ పరిశీలి౦చారు.
Comments
Story first published: Tuesday, January 6, 2009, 9:41 [IST]