హైదరాబాద్:పీఆర్పీకి
తెలంగాణ
విషయంలో
స్పష్టత
లేదని
తల్లి
తెలంగాణ
పార్టీ
అధ్యక్షురాలు
విజయశాంతి
తెలిపారు.ఆ
పార్టీ
చెబితే
ప్రజలెవరు
నమ్ముతారని
ప్రశ్నించారు.అలాగే
తెలంగాణ
విషయంలో
టీడీపీకి
చాలా
స్పష్టత
ఉందని
ఆ
కూటమితో
వెళ్తేనే
తెలంగాణ
శక్తులకు
లాభమన్నారు.
తాము
ఏ
పార్టీతో
పొత్తులు
లేదా
విలీనం
అన్న
విషయం
సంక్రాంతి
తర్వాత
తేలుస్తానని
చెప్పారు.
తాను
ఎక్కడి
నుంచి
పోటీచేయాలన్న
దాన్ని
ప్రజలే
నిర్ణయిస్తారన్నారు.ప్రస్తుతం
ఆమె
టీఆర్ఎస్లో
విలీనం
దిశగా
పావులు
కదుపుతున్నారు.
ఇంతకు
ముందు
కూడా
చాలా
సార్లు
ఈ
ప్రయత్నాలు
చేసిన
ఆమె
సీట్ల
విషయంలో
కేసీఆర్
నుంచి
ఆశించిన
రీతిలో
స్పందన
రాకపోవడంతో
ప్రస్తుతానికి
ఆ
విషయాన్ని
ప్రక్కన
పెట్టారు.