ప్రధానిగా మోడీ:మిట్టల్,అనిల్ అంబానీ

ముకేష్ అంబానీ, రతన్ టాటా,కుమార మంగళం బిర్లా,కె.వి.కామత్ తో సహా నలభై దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు. కార్పోరేట్ దిగ్గజాల వ్యాఖ్యలతో కలవర పడ్డ బీ.జె.ఫీ పార్టీ వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఓ ప్రక్క భైరాన్ సింగ్ షెకావత్ నిరసన గొడవ మర్చిపోకముందే మోడి పేరు తెరపైకి రావడం పార్టీలో అయోమయ స్ధితికి చేరినట్లయింది. దాంతో వెంటనే తమ పార్టీ ప్రధాని అభ్యర్ధి అద్వానీయే అని మరో సారి ప్రకటన చేసారు.అలాగే మోడిపై ఈ దిగ్గజాలు చేసిన వ్యాఖ్యలు ఆయన పనితనాన్ని చూసి ప్రశంసించమే గానీ అంతకు మించి మరేమి కాదని అంటోంది పార్టీ నాయకత్వం.
More From
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications