మహాకూటమిపై మండిపడిన చిరు

గత ఎన్నికల్లో టిడిపితో జట్టుకట్టిన వామపక్షాలు బాబు రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంక్కు తాకట్టు పె ట్టారని, రాష్ట్రాన్ని ప్రయోగశాల చేశారని చెప్పి ఇప్పుడు ఆ బాబుతోనే కలవడానికి గల కారణాలు ఏమిటని చిరంజీవి ప్రశ్నించారు. బషీర్బాగ్ కాల్పుల ఘటనపై ఉద్యమాలు నడిపిన వామపక్ష నేతలు ఇప్పుడు ఇలా బాబును సమర్థించడాన్ని ఆక్షేపించారు.
అదేవిధంగా తెలంగాణ ద్రోహుల పార్టీ అంటూ టిడిపికి కొత్త అబ్రివేషన్ చెప్పిన టిఆర్ఎస్ ఇ ప్పుడు ఈ విధంగా వ్యవహరించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. విలువలు లేని రాజకీయాలను తాము కోరుకోవడం లేదని, పూటకో మాట మార్చే నేతల వైఖరికి ప్రజలే ఓటు తో తీర్పు చెప్పి కళ్ళు తెరిపిస్తారని చిరంజీవి విలేఖర్ల సమావేశంలో అన్నారు.
More From
-
హైదరాబాద్లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications