పబ్లిసిటీకి ఇంత ఖర్చా? చిరు

ప్రచారం కోసం కో ట్ల రూపాయల ప్రజాధనా న్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. పీఆర్పీ అధికారంలోకి వస్తే చేతివృత్తిదార్లకు సగం ధర కే విద్యుత్ పథకాన్ని ప్రకటించిన సందర్భంగా అభినందనలు తెలిపేందుకు పలు చేతి వృత్తిదార్ల సం ఘాల నేతలు గురువారం పార్టీ కార్యాలయంలో చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు.
బడుగు, బలహీన వర్గాలతో పాటు చేతి వృత్తిదార్ల జీవితాల్లో వెలుగులు తీసుకు వస్తామని భరోసా ఇచ్చారు. 'ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పత్రికా ప్రకటనలకే పరిమితమైంది. 80 లక్షల ఇళ్లు కట్టిస్తామని ప్రకటించిన సర్కారు ఇప్పటి వరకు ఎన్ని కట్టించి ఇచ్చిందో లెక్క చెప్పాలి. ఈ విషయంలో సంబంధిత మంత్రి, అధికారులు చెబుతున్న లెక్కలకు పొంతనే కుదరడం లేదు.
More From
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications