రాజు బెయిల్ పై 19న మళ్ళీ విచారణ

తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రామలింగరాజు పెట్టుకున్న పిటిషన్ మీద ఈనెల 19న విచారణ జరుగనుంది. రామలింగరాజును విచారించడానికి వీలుగా తమకు అప్పగించాలంటూ సెబి దాఖలు చేసిన పిటిషన్ పై కూడా ఈనెల 19న నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతుంది. సత్యం నిధులను, భూములను రామలింగరాజు తన కుమారుడి కంపెనీ అయిన మేటాస్ కు అప్పగించినట్టు అరోపణలు ఉన్నాయి. అనేక కోణాల నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రామలింగరాజుకు బెయిల్ లభించే విషయంలో నీలి నీడలు కమ్ముకున్నాయి.












Click it and Unblock the Notifications