మహా కూటమికి భయపడం:చిరు పార్టీ
హైదరాబాద్: తెలుగుదేశం నాయకత్వంలోని మహాకూటమికి తాము భయపడడం లేదని, ఎవరెన్ని కూటములు పెట్టుకున్నా విజయం ప్రజారాజ్యం పార్టీదేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా అభిప్రాయపడ్డారు. కేవలం అధికారం కోసమే కూటములు ఏర్పడుతున్నాయి కానీ ప్రజా శ్రేయస్సు కోసం కాదని, ఈ కలయికలు సిద్ధాంతం ప్రాతిపదికగా జరగడం లేదని ఆయన అన్నారు.
తెలంగాణపై చిరంజీవి స్పష్టమైన వైఖరి ఉండని మిత్రా చెప్పారు. ఒక ప్రైవేటు టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చాలా విశ్వాసంతో కన్పించారు. ఎన్నికల తర్వాత ఎవరికైనా మద్దతు ఇస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా "అధికారంలోకి వచ్చే ప్రజారాజ్యమే. కాబట్టి మేం ఎవరికీ మద్దతు ఇచ్చే ప్రశ్న ఉత్పన్నం కాదు" అని చెప్పారు.
More From
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications