పైలట్ ప్రతిభ : ప్రయాణికులు క్షేమం
న్యూయార్క్: అమెరికా ఎయిర్బస్-320 హడ్సన్ నదిలో పడిపోయింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 148 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. రెండు పక్షులు విమానాన్ని ఢీ కొట్టడంతో పైలెట్ అత్యవసర ల్యాండింగ్కు సంకేతాలు పంపారు. పక్షులు ఇంజిన్లో పడిపోయినట్లు పైలెట్ అనుమానించాడు. దగ్గర్లోని చిన్న ఎయిర్పోర్టులో దిగేందుకు ప్రయత్నించాడు. అదీ కుదరకపోవడంతో విమానం హడ్సన్ నదిలో పడిపోయింది. వెంటనే చేరుకున్న సహాయక సిబ్బంది ప్రయాణికులను ప్రాణాలతో రక్షించారు. అక్కడ ఉష్ణోగ్రత 6 డిగ్రీలుగా ఉంది. విమానం గాలిలో ఉంటే కాలిపోయేదని పైలెట్ చెస్లీ సుల్లెన్బెర్గర్ అప్రమత్తంగా వ్యవహరించారని ప్రయాణికులు కొనియాడారు.
More From
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications