వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యాంధ్రే మేలు: తారకరత్న

By Staff
|
Google Oneindia TeluguNews

Tarakaratna
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉంటేనే మంచిదని, తాతగారు ఎన్టీఆర్ ఆశయం కూడా అదేనని హీరో నందమూరి తారకరత్న అభిప్రాయపడ్డారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని టిడిపి మహాకూటమికి తన అభిప్రాయంతో ఎటువంటి సమస్య ఉండబోదని ఆయన అన్నారు. రామలింగేశ్వర ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన ఆయన స్ధానిక తెలుగుదేశం నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అని, భవిష్యత్తులో బాలయ్య బాబాయ్ ముఖ్యమంత్రి అవుతారని తారకరత్న మళీ జోస్యం చెప్పారు. సినిమా షూటింగ్ లలో బిజీగా ఉంటున్నందు వల్లనే జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారని, దీనికి అసంతృప్తి కారణం కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X