పవన్ కల్యాణ్ పై పోలీసు ఆంక్షలు
యువరాజ్యం అధినేత పవన్కల్యాణ్ నేటినుంచి 4 రోజులపాటు కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసి తన పర్యటనను ప్రారంభిస్తారు. ఈరోజు 3 మండలాల్లో 20 గ్రామాల్లో ఆయన పర్యటిస్తారు. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలను తెలుసుకుంటారు. చిరంజీవి కూడా తన పర్యటనను కరీంనగర్ జిల్లానుంచే ప్రారంభించటం విశేషం.
Comments
Story first published: Tuesday, January 20, 2009, 12:35 [IST]