సత్యంపై ఇనకంటాక్స్ విచారణ
ముంబై: సత్యం కుంభకోణంపై ఆదాయపు పన్ను శాఖ విచారణ ప్రారంభించింది. మూలంలో పన్ను మినహాయింపులు, బినామీ ఖాతాల మీద ఈ శాఖ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. "సత్యం కేసులో మేం స్వతంత్ర విచారణ జరుపుతున్నాం" అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ ఎన్ బి సింగ్ విలేకరులకు మంగళవారం చెప్పారు.
విచారణ పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుందని విలేకరులు ప్రశ్నించగా, నిర్ణీత వ్యవధి అంటూ లేదని, అయితే చాలా త్వరగా వేగంగా విచారణ జరుగుతుందని ఆయన చెప్పారు. సత్యం కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు, సెబీ అధికారులు, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దర్యాప్తు జరుపుతున్నారు. రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు, సిఎఫ్ వో శ్రీనివాస్ వడ్లమాని, కంపెనీకి సంబంధించిన ఇద్దరు ఆడిటర్లు ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications