బాలకృష్ణకు 50 మంది సెక్యూరిటీ సిబ్బంది

ఈ బృందం హైదరాబాద్ నుంచి అనంతపురానికి బయలుదేరి వెళ్లింది. అంతకు ముందు బృందంలోని సభ్యులంతా బాలకృష్ణ, చంద్రబాబుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. బాలకృష్ణ పర్యటన అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ప్రారంభమవుతుంది. బాలకృష్ణ మొదట బెంగళూరు వెళ్లి అక్కడ నుంచి హిందూపురం చేరుకుంటారు. ఆ రాత్రి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం వరకు అదే జిల్లాలో పర్యటించి, కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తారు. రెండో తేదీ వరకు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు.
More From
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!










Click it and Unblock the Notifications