రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 5గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారంతా మహిళలే. యర్రగొండపాలెం మండలం గురిజేపల్లి సమీపంలో ఈ సంఘటన జరిగింది. దొనకొండ మండలం కట్టకింద పల్లెకు చెందిన 20 మంది కూలీలు గుంటూరు జిల్లా మాచర్ల ప్రాంతంలో వరినాట్లు వేసేందుకు గత రాత్రి లారీలో బయలుదేరారు. గురిజేపల్లి మలుపువద్ద లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 5గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 8మందిని ఆసుపత్రికి తరలించారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications