ఆర్వీకి అసెంబ్లీ సంతాపం
హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ మృతి పట్ల రాష్ట్ర శాసనసభ మంగళవారం సంతాపం తెలిపింది. ఆర్ వెంకట్రామన్ దేశానికి చేసిన సేవలను అధికార, విపక్ష పార్టీలు కొనియాడాయి. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఆర్వీ ఆలోచనలు, సిద్ధాంతాలు అనుసరణీయమని ముఖ్యమంత్రి అన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుడుగా, ఆర్థిక నిపుణుడిగా, రచయితగా మాజీ రాష్ట్రపతి ఆర్వీ బహుముఖ ప్రజ్ఞశాలి అని తెలుగుదేశం సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. రాష్ట్రపతిగా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారని అన్నారు.వివాదాలకు అతీతుడిగా, అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి అయిన వ్యక్తి ఆర్వీ అని ఆర్థిక శాఖ మంత్రి రోశయ్య ప్రశంసించారు. రాష్ట్రపతిగా ఆర్వీ నలుగురు ప్రధానులతో కలిసి పనిచేశారని, సంక్షోభ సమయంలో సమర్థంగా విధులు నిర్వర్తించారని అన్నారు. ఆర్వీ స్ఫూర్తితో అందరూ పనిచేయాలని ఆయన అన్నారు.
-
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications