అది పాలకొల్లు బస్సు: హెల్ప్ లైన్
హైదరాబాద్: కేరళలో ప్రమాదానికి గురైన బస్సు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని లక్ష్మీ ట్రావెల్స్ కు చెందింది. ప్రయాణికులు 18 రోజుల దక్షిణ భారత యాత్ర కోసం ఈ నెల 11వ తేదీన పాలకొల్లు నుంచి బయలు దేరారు. కన్యాకుమారి, శ్రీశైలం, మహానంది, రామేశ్వరం వంటి తీర్థప్రదేశాల సందర్శనకు వారు బయలు దేరారు. ఆ రోజు లక్ష్మీ ట్రావెల్స్ కు చెందిన నాలుగు బస్సులు దక్షిణ భారత యాత్రకు బయలుదేరాయి. వీటిలో ఏ బస్సు ప్రమాదానికి గురైందనే విషయం తెలియడం లేదు.
బస్సు ప్రమాదంలో మరణించిన యాత్రికులు దువ్వ, తణుకు, వేల్పూరు, కట్టవపాడు, ద్వారకా తిరుమలకు చెందినవారిగా భావిస్తున్నారు. అయితే వారు ఏ గ్రామానికి చెందినవారనేది నిర్దిష్టంగా తెలియడం లేదు. బస్సు ప్రమాదంలో మరణించిన 11 మంది మృతుల్లో వి.లక్ష్మినర్సు, మంగాయమ్మ, వెంకాయమ్మ, సూర్యకాంతం, రత్తమ్మ, శశి, పార్వతి, సత్యనారాయణ, శేషారత్నం, లక్ష్మి ఉన్నట్లు సమాచారం.
హెల్ప్ లైన్: 09447056334
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications