కాపులకు 75 టికెట్లకై డిమాండ్
హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాపులకు 75 అసెంబ్లీ, 11 పార్లమెంటు సీట్లను కేటాయించాలని కాపునాడు వివిధ రాజకీయ పార్టీలను కోరింది. ఈమేరకు బుధవారం కాపునాడు చైర్మన్ మిరియాల వెంకటరావు, కన్వీనర్ వెంకటేశ్వరరావు, యువకాపునాడు అధ్యక్షులు కరుణాకర్ నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ను కలిసి వినతిపత్రం అందజేశారు. 94 నియోజకవర్గాల్లో కాపుల సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీ పార్టీల అధ్యక్షులు కాపులకు కోరిన మేరకు సీట్లు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications