వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

బళ్లారి: కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి వద్ద గురువారం జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. ప్రయాణీకులతో వెళుతున్న ఓ వ్యాను తెల్లవారుజామున అదుపు తప్పి ఓ చెట్టును ఢీకొంది. బళ్లారి సమీపంలోని వేణివీరాపురం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. దీంతో 15మంది మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు. మృతులంతా కర్ణాటకలోని గడగ్‌ జిల్లా వాసులుగా తెలుస్తోంది. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X