తుపాకీ పట్టుకోవాలనుకున్నా..పవన్

హంతకులు స్వేచ్ఛగా తిరుగుతుంటే.. మార్పు కోసం ప్రయత్నించే ఉద్యమకారులు అడవుల్లో దోమకాటుకు కూడా మరణిస్తూ ఉంటారని పవన్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రరాపా అధికారంలోకి వస్తే నక్సల్స్పై నమోదైన కేసుల్ని ఎత్తివేసే విషయంలో పోలీసు అధికారులతో చర్చిస్తామన్నారు. చేగువేరా తనకు ఎంతో స్ఫూర్తి కలిగించిన వ్యక్తి అని పవన్ చెప్పారు.
అలాగే అరవై ఏళ్ల దోపిడీ విధానాన్ని పీఆర్పీ వచ్చి నెల రోజుల్లో మాయం చేయలేదు. అన్ని పార్టీల్లా నేను మీకు మాయమాటలు చెప్పలేను. మాజీ ఉద్యమకారులపై కేసులు ఎత్తేస్తామని ఒక్క మాటలో చెప్పొచ్చు. కానీ నేను అలా చెప్పలేను. అయితే, కేసులు ఎత్తేసే దిశగా పోలీసు శాఖతో చర్చించి, మార్గం సుగమం చేస్తామని చెప్పగలను. పునరావాసం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తాం.
More From
-
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications