ఎల్లుండి సోనియా రాష్ట్ర పర్యటన

అభ్యర్థుల ఎంపిక కసరత్తులో కీలకమైన ఎన్నికల కమిటీ మార్చి 2, 3 తేదీల్లో గాంధీభవన్లో సమావేశం కానుంది. ఆ రెండు రోజుల్లోనే 294 అసెంబ్లీ, 42 లోక్సభ స్థానాలకు సంబంధించి ప్రాథమిక జాబితాను సిద్ధం చేస్తుంది. పీసీసీ అధ్యక్షుడు డీఎస్, వైఎస్ సమక్షంలో జరిగే ఈ భేటీకి వీరప్ప మొయిలీ, కురియన్, కృష్ణకుమార్ హాజరవుతారని భావిస్తున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి రెండు మూడు పేర్లతో జాబితా రూపొందిస్తారు. అనంతరం ఢిల్లీలో మార్చి ఐదారు తేదీల్లో జరగనున్న కేంద్ర ఎన్నికల కమిటీకి దానిని సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే ఉన్న అంచనా ప్రకారం.. నెలాఖరులోపు ఎన్నికల తేదీ లు ప్రకటిస్తే..మార్చి ఆరో తేదీనాటికి కాంగ్రెస్ తన తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.
More From
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications