కాంగ్రెస్ అండతోనే దాడులు: కారెం
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు చేస్తున్నదని మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ ఆరోపించారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ బస్సులను దగ్ధం చేస్తేనో, ప్రభుత్వ ఆస్తులను తగలబెడితేనో, ప్రజాప్రతినిధులను అడ్డుకుంటేనో ఎస్సీల వర్గీకరణ జరగదని చెప్పుకొచ్చాచరు. మొన్నటివరకు చంద్రబాబును విమర్శించిన మంద కృష్ణ ఆయనను కలిసి కన్నీరు పెట్టుకోవడం తమకే బాధేస్తుందని అన్నారు. అలాగే తన అనుచరుడు ఎం.కృపాకర్ కు అమలాపురం ఎంపీ టికెట్ కోరేందుకు బాబును కలిసారన్నారు.
More From
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications