రైల్వే స్టేషన్ ను పేల్చేసిన మావోయిస్టులు
రూర్కెలా: ఒరిస్సాలోని సుందర్గఢ్ రైల్వేస్టేషన్ను శనివారం ఉదయం మావోయిస్టులు పేల్చివేసి విధ్వంసం సృష్టించారు. అనంతరం ఇద్దరు రైల్వే ఉద్యోగులను ఎత్తుకుపోయారు. అత్యంత శక్తివంతమైన మందుపాతర్లను అమర్చి పేల్చివేశారు. దాంతో ఆ మార్గంలో ప్రయాణించే రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇటీవల ఇద్దరు మావోయిస్టులను పోలీసులు కాల్చివేతకు నిరసనగా ఈ చర్యకు పాల్పడినట్లు తెలియవచ్చింది. కాగా ఐదు రాష్ట్రాల్లో ఒక్క రోజు బంద్కు పిలిపిచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఆయా రాష్ట్రాల్లో (ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్, వెస్ట్ బెంగాల్) బంద్ జరుగుతోంది.
More From
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications