వైఎస్ బ్లాక్ మనీని వైట్..నారాయణ

అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ అవినీతి బాగోతాలకు అంతులేకుండా పోయిందంటూ ప్రసంగించారు. అలాగే జలయజ్ఞం పేరిట ప్రాజెక్టులను ప్రారంభించింది వైయస్ జేబులు నింపుకోవటానికేనన్నారు. వందలాది ఎకరాల భూమని ఆక్రమించిన ఆకుల రాజయ్య గురించి అందరికీ తెలిసిందేనని, ఢిల్లీలో ఉన్న ఆయనకు ఎమ్మెల్యే టికెట్టు ఇచ్చి నిలబెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఎన్నికల్లో ప్రజలను చైతన్య పరిచే దిశగా ప్రజానాట్యమండలి కళా రూపాలు ప్రదర్శనలు ఉండాలన్నారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications