వైఎస్ బ్లాక్ మనీని వైట్..నారాయణ

అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ అవినీతి బాగోతాలకు అంతులేకుండా పోయిందంటూ ప్రసంగించారు. అలాగే జలయజ్ఞం పేరిట ప్రాజెక్టులను ప్రారంభించింది వైయస్ జేబులు నింపుకోవటానికేనన్నారు. వందలాది ఎకరాల భూమని ఆక్రమించిన ఆకుల రాజయ్య గురించి అందరికీ తెలిసిందేనని, ఢిల్లీలో ఉన్న ఆయనకు ఎమ్మెల్యే టికెట్టు ఇచ్చి నిలబెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఎన్నికల్లో ప్రజలను చైతన్య పరిచే దిశగా ప్రజానాట్యమండలి కళా రూపాలు ప్రదర్శనలు ఉండాలన్నారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications