వరుణ్ అరెస్టును అపిన హైకోర్టు

అంతకు ముందు వరణ్ గాంధీ తరఫు న్యాయవాది ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వచ్చి సమాధాన పత్రం అందజేశారు. తన గొంతును అనుకరిస్తూ తనవి కాని వ్యాఖ్యలను సిడిలో చేర్చారని, నిజానికి ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని వరుణ్ గాంధీ ఎన్నికల కమిషన్ కు తెలియజేసినట్లు సమాచారం. ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇవ్వడానికి వరణ్ కు శుక్రవారం ఉదయం 11 గంటల వరకు గడువు ఉంది.
ఇదిలా వుంటే, ఉత్తరప్రదేశ్ అధికారులు వరుణ్ ఉంటున్న నివాసానికి వచ్చి ఆయన ప్రసంగం ఉన్న సిడిని అందజేశారు. వరుణ్ తన తల్లి మేనకా గాంధీ నివాసంలో ఉంటున్నారు. తాను ఎన్నికల విధి మీద వచ్చామని ఉత్తరప్రదేశ్ అధికారులు చెప్పారు. వివరాలు తెలియజేయడానికి వారు నిరాకరించారు. సిడిని ఇవ్వడానికి ఉత్తరప్రదేశ్ అధికారులు వచ్చినట్లు వరుణ్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. ముందస్తు బెయిల్ కోసం వరుణ్ గురువారం దరఖాస్తు చేసుకున్నారు.
More From
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ!












Click it and Unblock the Notifications