వరుణ్ అరెస్టును అపిన హైకోర్టు

అంతకు ముందు వరణ్ గాంధీ తరఫు న్యాయవాది ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వచ్చి సమాధాన పత్రం అందజేశారు. తన గొంతును అనుకరిస్తూ తనవి కాని వ్యాఖ్యలను సిడిలో చేర్చారని, నిజానికి ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని వరుణ్ గాంధీ ఎన్నికల కమిషన్ కు తెలియజేసినట్లు సమాచారం. ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇవ్వడానికి వరణ్ కు శుక్రవారం ఉదయం 11 గంటల వరకు గడువు ఉంది.
ఇదిలా వుంటే, ఉత్తరప్రదేశ్ అధికారులు వరుణ్ ఉంటున్న నివాసానికి వచ్చి ఆయన ప్రసంగం ఉన్న సిడిని అందజేశారు. వరుణ్ తన తల్లి మేనకా గాంధీ నివాసంలో ఉంటున్నారు. తాను ఎన్నికల విధి మీద వచ్చామని ఉత్తరప్రదేశ్ అధికారులు చెప్పారు. వివరాలు తెలియజేయడానికి వారు నిరాకరించారు. సిడిని ఇవ్వడానికి ఉత్తరప్రదేశ్ అధికారులు వచ్చినట్లు వరుణ్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. ముందస్తు బెయిల్ కోసం వరుణ్ గురువారం దరఖాస్తు చేసుకున్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications