హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతుల్లో ఇద్దరిని గుర్తించారు. వీరిని హైదరాబాదులోని రాంనగర్ కు చెందిన ఓంకార్, రాజు లుగా గుర్తించారు. మోటార్ సైకిల్ వేగం వల్ల అదుపు కాలేదని, దీంతో డివైడర్ కు ఢీకొట్టిందని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X