హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి సభకు లక్షలాది జనం

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ శనివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న ప్రజా విజయభేరికి జనం భారీ ఎత్తున హాజరయ్యారు. జంట నగరాలు, తెలంగాణ జిల్లాల నుంచే కాక ఆంధ్రప్రాంతం నుంచి కూడా జనాన్ని సమీకరించారు. ఈ సభ 1994 లో ఎన్టీఆర్ ఇదే ప్రాంగణంలో నిర్వహించిన సభను తలపింపజేసింది.

చిరంజీవి కంటే ముందు ప్రజారాజ్యం మహిళా నాయకులు, అధికార ప్రతినిధులు మాట్లాడారు. ఈ సభకు ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా హాజరైనట్టు తెలుస్తోంది. నాలుగు గంటల నుంచి వేదిక మీద తెలంగాణ సాంస్కృతిక బృందాలు సభకు హాజరైన జనాన్ని అలరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X