సత్తా ఉంటే మమ్మల్ని ఆపండి: వైయస్

తెలుగుదేశం, తదితర ప్రతిపక్షాలు విశ్వసనీయత కోల్పోయాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం, వామపక్షాలు ప్రతిపక్షాలుగా విజయం సాధించి ఉంటే రాష్ట్రంలో మూడో పార్టీ వచ్చి ఉండేది కాదని ఆయన ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావాన్ని ప్రస్తావిస్తూ అన్నారు. ప్రతిపక్షాలకు తగిన బలం ఉంటే చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత చాలా తక్కువగా ఉందని, ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీల మధ్య చీలిపోయి తమ పార్టీకి మేలు జరుగుతుందని ఆయన అన్నారు. బావ హామీలకు బావమరిది భరోసా ఇవ్వడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదని ఆయన ఆయన చంద్రబాబు హామీలను అమలు చేయిస్తానని బాలకృష్ణ ప్రజలకు చెప్పడంపై వ్యాఖ్యానించారు.
More From
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications