ముంబయి:
నానో
కారుకు
ఏప్రిల్
9
నుంచి
23వ
తేదీ
వరకు
బుకింగ్
ప్రక్రియ
కొనసాగుతుందని
టాటా
మోటార్స్
వెల్లడించింది.
నానో
కారు
విడుదల
సందర్భంగా
రతన్
టాటా
మాట్లాడుతూ
మొదట
బుకింగ్
చేసుకున్న
లక్ష
మందికి
మాత్రమే
ముందుగా
ప్రకటించిన
లక్ష
ధరకు
నానో
కారు
అందిస్తామని
ప్రకటించారు.
పంత్
నగర్
టాటా
కర్మాగారంలో
60
వేల
వరకు
నానో
కార్లు
తయారు
చేస్తామన్నారు.
అలాగే
గుజరాత్
లోని
సనంద్
కార్మాగారంలో
వచ్చే
ఏడాది
ఆరంభం
నుంచి
నానోలను
తయారు
చేస్తామని
అన్నారు.