పార్టీ రెబెల్స్ కు వైయస్ లేఖలు

ఆయన మంగళవారంనాడు ఆదిలాబాద్ జిల్లాలో ప్రచారం చేశారు. ఈ ప్రచార సభల్లో ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అన్నింటినీ రద్దు చేస్తాయని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో తెల్ల రేషన్ కార్డుల కోసం ప్రజలు కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగారని, తాము అడిగినవారికి అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇచ్చామని ఆయన అన్నారు. తాము గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అన్నింటినీ ఈ ఐదేళ్ల కాలంలో అమలు చేశామని ఆయన చెప్పుకున్నారు.
More From
-
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు












Click it and Unblock the Notifications