పార్టీ రెబెల్స్ కు వైయస్ లేఖలు

ఆయన మంగళవారంనాడు ఆదిలాబాద్ జిల్లాలో ప్రచారం చేశారు. ఈ ప్రచార సభల్లో ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అన్నింటినీ రద్దు చేస్తాయని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో తెల్ల రేషన్ కార్డుల కోసం ప్రజలు కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగారని, తాము అడిగినవారికి అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇచ్చామని ఆయన అన్నారు. తాము గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అన్నింటినీ ఈ ఐదేళ్ల కాలంలో అమలు చేశామని ఆయన చెప్పుకున్నారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications