చిరంజీవితో అమర్ సింగ్ దోస్తీ

జాతీయ రాజకీయాల్లో తాము సమాజ్ వాదీ పార్టీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చిరంజీవి మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమ మధ్య భావసారూప్యత ఉందని, సిద్ధాంతాలు కూడా కలుస్తున్నాయని ఆయన అన్నారు. ఈ కూటమిలోకి మరింత మంది కొత్తవాళ్లు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. జాతీయ స్థాయిలో తాము నాలుగో కూటమిని ఏర్పాటు చేస్తామని చిరంజీవి ఇటీవల మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో చెప్పిన విషయం తెలిసిందే.
More From
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
తెలంగాణలో ఎన్డీఏ కూటమి, పొత్తుల పై తేల్చేసిన బీజేపీ..!! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త!












Click it and Unblock the Notifications