అద్వానీ నామినేషన్: మోడీకి ప్రశంసలు

భారతదేశానికి చెందిన లక్షల, కోట్ల రూపాయలు విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్నాయని, దాన్ని దేశానికి తెప్పించి వాడితే మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చి దిద్దవచ్చునని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే దేశాన్ని 21వ శతాబ్దిలోకి నడిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాము అధికారంలో ఉన్న గుజరాత్, ఛత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో మంచి పాలనను అందిస్తున్నామని ఆయన చెప్పుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. తాను అగ్రస్థానంలో ఉన్నానంటే అది నరేంద్ర భాయ్ వంటివారి కృషేనని ఆయన అన్నారు.
More From
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications