కర్నాటకలో 12 మంది ఆంధ్రుల మృతి
సంగారెడ్డి: భవానీ మాత దర్శనానికి వెళుతుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం నాగిశెట్టి తండాకు చెందిన వారు తుల్జాపూర్ భవానీమాత దర్శనానికి వ్యానులో బయలుదేరారు. కర్ణాటకలోని బీదర్ జిల్లా మన్నెకెల్లి వద్ద వీరి వ్యానును జీపు ఢీకొనగా 14 మంది మరణించారు.
సోమవారం రాత్రి 8, 9 గంటల మధ్య ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుల్లో 12 మంది నాగిశెట్టి తండాకు చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు కాగా, మిగతా ఇద్దరు వ్యాన్, జీపు డ్రైవర్లు. 11 మంది అక్కడికక్కడే మరణించగా ఒకరు హైదరాబాదులోని అస్పత్రికి తరలిస్తుండగా మరణించారు.
More From
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..!












Click it and Unblock the Notifications