ఈసీది కాంగ్రెస్ పక్షపాతం: మాయ

ఇసిగా నవీన్ చావ్లా నేతృత్వంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని ఆమె వ్యాఖ్యానించారు. నవీన్ చావ్లా, ఎస్వై ఖురేషీ కాంగ్రెసు కోటరీలోని మనుషుల్లాగా పని చేస్తున్నారని ఆమె అన్నారు. రాష్ట్రంలో సొంత ప్రయోజనాల కోసం ఖురేషీ ప్రయత్నిస్తున్నారని, దీంతో ఖురేషీ కాంగ్రెసుకు, సమాజ్ వాదీ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఆమె ఆరోపించారు. నవీన్ చావ్లాకు వ్యతిరేకంగా గోపాలస్వామి రాష్ట్రపతికి లేఖ రాసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఏ సిఇసి మీద కూడా అంత తీవ్రమైన ఆరోపణలు రాలేదని, ఈ పరిస్థితుల్లో చావ్లా తనంత తాను రాజీనామా చేయాల్సి ఉండిందని, కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదని ఆమె అన్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications