తెలుగుదేశం కార్యకర్త మృతి
ఒంగోలు : ప్రకాశం జిల్లాలో ఎన్నికల ఘర్షణలో గాయపడ్డ తెలుగుదేశం కార్యకర్త సుబ్బారావు మరణించారు. అద్దంకి మండలం పేరాయపాలెంలో పోలింగ్ రోజు ఈ నెల 23వ తేదీన జరిగిన అల్లర్లలో తీవ్రంగా గాయపడిన సుబ్బారావును ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారంనాడు మరణించాడు.












Click it and Unblock the Notifications
