పురూలియాలో పేలుడు: జవాన్లకు గాయాలు
కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్లో మూడవ విడత పోలింగ్ సందర్భంగా గురువారం మందుపాతర పేలిన సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పురూలియా జిల్లాలోని బీరమడి పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఈ పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. మావోయిస్టులు ఈ మందుపాతర పేల్చినట్లు చెబుతున్నారు.
జవాన్లు గస్తీ తిరుగుతుండగా మావోయస్టులు గురువారం ఉదయం 7 గంటల 50 నిమిషాల ప్రాంతంలో మందుపాతర పోల్చినట్లు, దీంతో పోలింగ్ నిలిచిపోయినట్లు పోలీసు సూపరింటిండెంట్ రాజేష్ యాదవ్ చెప్పారు. సంఘటనా స్థలానికి ఆయన వెంటనే చేరుకున్నారు. పురూలియా జిల్లా కోల్ కత్తాకు 295 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications