మిత్రుడు షోకు బ్రేక్: ఫ్యాన్స్ వీరంగం
హైదరాబాద్: బాలకృష్ణ నటించిన మిత్రుడు సినిమా ప్రదర్శనకు హైదరాబాదులోని పంజగుట్ట సెంట్రల్ పివిఆర్ హాల్లో బ్రేక్ పడింది. దీంతో బాలకృష్ణ అభిమానులు వీరంగం సృష్టించారు. సినిమా హాల్ ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. సినిమాను ప్రదర్శించాల్సిందేనని పట్టుబడుతూ ఆందోళనకు దిగారు. అయితే జనరేటర్ చెడిపోవడం వల్ల సినిమాను ప్రదర్శించలేక పోతున్నామని యాజమాన్యం చెప్పింది. అయినా బాలకృష్ణ అభిమానులు వెనక్కి తగ్గలేదు.
మిత్రుడు సినిమా ప్రదర్శనకు అపేయడానికి రాజకీయ కుట్ర జరుగుతోందని బాలకృష్ణ అభిమానులు విమర్శించారు. సినిమా చూడదలుచుకోలేని వారు వెళ్లిపోవచ్చునని యజమానులు చెప్పారు. అయితే సినిమాను ప్రదర్శించి తీరాల్సిందేనని అభిమానులు మొండికేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేశారు.
More From
-
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications