చిరుతో మంత్రి బొత్స గుసగుస

ఈరోజు ఉదయం ఎనిమిదిన్నరకు మంత్రి బొత్స వైజాగ్ విమానాశ్రయంలో హైదరాబాద్ విమానం ఎక్కవలసి ఉందని అయితే ఆలస్యం కావడంతో ఫ్లైట్ వెళిపోయిందని, విఐపి లాంజ్ లో మరో విమానం కోసం ఎదురుచూస్తుండగా చిరంజీవి వచ్చారని ప్రత్యక్షంగా చూసినవారు చెబుతున్నారు. బొత్స తనకు పాత మిత్రుడని, కాకతాళీయంగా తాను ఈరోజు కలుకుని మాట్లాడుకున్నామని, రాజకీయాల ప్రసక్తి రాలేదని చిరంజీవి మీడీయాకు చెప్పారు. బొత్స మాత్రం మీడియాను తప్పించుకుని వెళ్ళిపోవడం గమనించవలసిన విషయం.












Click it and Unblock the Notifications