క్యాబినెట్ మీట్ కు లాలూ డుమ్మా

రైల్వే మంత్రి మంత్రి వర్గ సమావేశానికి హాజరు కావడం లేదని లాలూ ప్రసాద్ వ్యక్తిగత కార్యదర్శి భోలా యాదవ్ చెప్పారు. ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా లాలూ పలు మంత్రి వర్గ సమావేశాలకు హాజరు కాలేదని, తన శాఖకు చెందిన అంశం చర్చకు ఉంటే తప్ప లాలూ మంత్రి వర్గ సమావేశానికి హాజరు కారని ఆయన చెప్పారు. నితీష్ కుమార్ పనితీరును ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ప్రశంసించిన విషయం తెలిసిందే. రాహుల్ ప్రకటన వెలువడిన వెంటనే లాలూ, పాశ్వాన్ నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు.
More From
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications