బెంగాల్ లో ఘర్షణలు: 6గురు మృతి
కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నందిగ్రామ్ లో సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య శనివారం తాజాగా ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఆరుగురు మరణించారు. నందిగ్రామ్ సమీపంలోని గోకుల్ నగర్ లో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మరణించగా, హుగ్లీ జిల్లాలోని ఉల్బేరియాలో జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందారు.
ఘర్షణలకు సంబంధించి పోలీసులు పది మంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. అయితే వారిపై ఏ విధమైన నేరారోపణలూ చేయలేదు. నందిగ్రామ్ ప్రాంతంలో గురువారం నుంచి ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. గురువారంనాడు బిడ్డను ఎత్తుకుని ఇంటి వెలుపలికి వచ్చిన మహిళలపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బిడ్డ సానియా మృతి చెందింది. తల్లి అలియా కడుపులోకి బుల్లెట్ దూసుకుపోయింది. ఇందుకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ శనివారం బంద్ తలపెట్టింది.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications