ఖురాన్ రాతలో బాలిక రికార్డు
హైదరాబాద్: హైదరాబాదుకు చెందిన ఒక పాఠశాల విద్యార్థిని 999 అడుగుల ఖురాన్ ను ఉర్దూ భాషలో రాసింది. ఆ ఖురాన్ రాసిన బాలిక తేజశ్రీ తండ్రి బాలు కూడా ప్రముఖ కళాకారుడు. ఆ బాలిక హైదరాబాదులోని లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది.
తేజశ్రీ ఖురాన్ పాఠం రాయడాన్ని ఏప్రిల్ 23వ తేదీన ప్రారంభించింది. ఆమె దీని ద్వారా గిన్సిస్ ప్రపంచ రికార్డుల్లో స్థానం కోసం ప్రయత్నిస్తోంది. తేజశ్రీ తాను రాసిన ఖురాన్ రాతప్రతిని మంగళవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు అందజేసింది. చంద్రబాబును ఆమె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలిసింది.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications