యుఎస్ మిలిటరీ బేస్ పై దాడి
ఖోస్త్: అఫ్గనిస్తాన్ తూర్పు ప్రాంతంలో అమెరికా మిలిటరీ బేస్ పై ఆత్మాహుతి కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు మరణించారు. మరో 21 మంది గాయపడ్డారు. యుఎస్ మిలిటరీ ఈ విషయం చెప్పింది. కోస్త్ లోని యుఎస్ మిలిటరీ బేస్ పై తామే దాడి చేశామని తాలిబాన్ ప్రకటించుకుంది. అఫ్గనిస్తాన్ లో మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 9 మంది మరణించారు.
పని ప్రారంభించడానికి కార్మికులు గేట్ వద్ద నిరీక్షిస్తున్న సమయంలో ఆత్మాహుతి కారు బాంబు దాడి జరిగింది. మృతుల్లో చాలా మంది కార్మికులే ఉండి ఉంటారని భావిస్తున్నారు. అయితే వారెవరనేది నిర్ధారణ కాలేదు. దాడులు చేయడానికి కారు బాంబు పట్టణంలోకి వచ్చినట్లు తాలిబాన్ కు చెందినవాడిగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి మీడియా ప్రతినిధులతో చెప్పాడు. సాలా హుద్దీన్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు అతను చెప్పాడు.
More From
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications