విజయయాత్రలు: కలెక్టర్లకు పవర్
హైదరాబాద్: ఎన్నికల ఫలితాల అనంతరం గెలిచిన అభ్యర్థులు జరుపుకునే విజయయాత్రలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను సడలించింది. విజయయాత్రల నిర్వహణపై ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే తుది నిర్ణయం తీసుకుంటారని ఎన్నికల ప్రధానాధికారి ఐవీసుబ్బారావు తెలిపారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతించాలన్న రాజకీయపార్టీల విజ్ఞప్తిలను ఈసీ పరిగణలోకి తీసుకుంది. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని మొదట ఈసీ విజయోత్సవ ర్యాలీలను నిషేధించిన సంగతి తెలిసిందే.
More From
-
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications