అద్వానీతో చర్చలు జరపలేదు: బిఎస్పీ

మాయావతి మద్దతు అటు ఎన్డీయెకు, ఇటు యుపిఎకు కీలకంగా మారిన సమయంలో ఇరు పక్షాలు ఆమెను దువ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. తాను ప్రధాని అయ్యే అవకాశాలు లేకపోతే మాయావతి కాంగ్రెసు శిబిరంలో చేరి, మంత్రి పదవిని ఆశించవచ్చునని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ముస్లిం ఓటర్లకు దూరమయ్యే విధంగా బిజెపి నేతృత్వంలోని ఎన్డీయెకు బిఎస్పీ మద్దతివ్వబోదని అంటున్నారు. కళ్యాణ్ సింగ్ ఎస్పీలో చేరడంతో బిఎస్పీకి ముస్లిం ఓటర్ల మద్దతు పెరిగిందని చెబుతున్నారు. ప్రస్తుతానికి మాత్రం మాయావతి వామపక్షాల నేతలతో సంబంధాల్లో ఉన్నారని చెబుతున్నారు. బిఎస్పీకి 30 లోకసభ స్థానాలు రావచ్చునని, కేంద్రంలో ఈ సీట్ల ద్వారా బిఎస్పీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అంటున్నారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications